జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్ కేసుకు సంబంధించి కీలక తీర్పు

జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు వార్తలు

Read more

బిల్కిస్ బానో కేసు.. నిందితుల విడుదల అంశాన్ని విచారించ‌నున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీః బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష పెడుతూ జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Read more

జూబ్లీహిల్స్ లో గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి బెయిల్

17 ఏళ్ల అమ్మాయిని కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం హైదరాబాద్‌ః హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. అమ్నేషియా పబ్ నుంచి

Read more

ప‌లు ప‌బ్ ల ముందు బోర్డులు..21ఏళ్లు దాటిన వారికే ప్ర‌వేశం

హైదరాబాద్ : 21ఏళ్లు దాటిన వారికే ప‌బ్ ల‌లో ప్ర‌వేశం అంటూ హైద‌రాబాద్ లోని ప‌లు ప‌బ్ ల ముందు బోర్డులు వెలిశాయి. ఈ మేర‌కు 21ఏళ్ల‌లోపు

Read more

గ్యాంగ్ రేప్‌ ఘ‌ట‌న‌..తెలంగాణ సీఎస్, డీజీపీల‌కు నోటీసులు

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ప్రారంభించిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌ హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న ఆమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కూడా

Read more

రెండు రోజుల్లో బాలిక అత్యాచార ఘటన నివేదిక ఇవ్వాలని సీఎస్..డీజీపీకి తమిళసై ఆదేశాలు

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటన కు సంబంధించిన పూర్తి నివేదిక ను రెండు రోజుల్లో ఇవ్వాలని గవర్నర్ తమిళసై సీఎస్..డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. కాగా ఈ అత్యాచార

Read more

ఈ తీరు ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం : చంద్ర‌బాబు

టీడీపీ మహిళా నేతలపై కేసులు పెట్టార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం అమరావతి: టీడీపీ మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు

Read more

రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి తానేటి వనిత

టీడీపీపై ధ్వజమెత్తిన మంత్రి తానేటి వనిత అమరావతి: రేపల్లె రైల్వేస్టేషన్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తుండడం తెలిసిందే.

Read more

రేపల్లె అత్యాచార ఘటన ఫై నాదెండ్ల మనోహర్ స్పందన

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా అవుతుంది. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళా ఫై అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వ

Read more

గుంటూరు జిల్లాలో మహిళా అత్యాచారం హత్య ఫై లోకేష్ ఆగ్రహం

ఏపీలో రోజు రోజుకు ఆడవారిపై అత్యాచారాలు , హత్య లు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది.

Read more

15 మంది టీచర్లపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు!

ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లలో ఐదుగురు ఉపాధ్యాయినులు జైపూర్: అల్వార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌తోపాటు 15 మంది టీచర్లు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు

Read more