దక్షిణాఫ్రికాతో తలపడే భారత్‌ తుది జట్టు!

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ గురువారం ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌ కోసం భారత్‌కు తుది జట్టును రూపొందించింది. అందులో ఇద్దరు

Read more

ఆర్‌టిసి ఉద్యోగులకు సమ్మెకాలం జీతాలు చెల్లింపు

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతభత్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ. 235 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు

Read more

అభ్యర్థులకు ఎవరూ అడ్డంకులు సృష్టించవద్దు

నామినేషన్లను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు అభ్యర్థులను నామినేషన్లు

Read more

బుద్ధా వెంకన్న, బొండా ఉమల కారుపై దాడి

మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టిడిపి నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై వైఎస్‌ఆర్‌సిపి వర్గానికి చెందిన వారు దాడికి దిగారు. ఈ

Read more

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ముట్టడించిన ఏబివిపి.. విద్యార్థుల అరెస్టులు హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబివిపి) ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. అది

Read more

నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదు

నెల్లూరు: ఏపిలోని నెల్లూరు జిల్లాలో తొలి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన అనంతరం వైద్యులు

Read more

ఇండియా లెజెండ్స్‌.. పఠాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ముంబయి: ఇండియా లెజెండ్స్‌- శ్రీలంక లెజెండ్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇండియాను కాపాడాడు. రోడ్డు భద్రతపై అవగాహన

Read more

స్మార్ట్‌ఫోన్‌ కోసం యువతి ఆత్మహత్య

కామారెడ్డి: జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వని కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని దోమ కొండలో

Read more

ప్రత్యర్థులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం

పోటీ చేయనివ్వనప్పుడు ఎన్నికలు ఎందుకు?: అచ్చెన్నాయుడు అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నామినేషన్‌ కూడా వేయకుండా అధికార పార్టీ అడుగడుగునా అడ్డుతగులుతుందని టిడిపి నేత అచ్చెన్నాయుడు

Read more

కాంస్యంతో సరిపెట్టుకున్న మేరీ కోమ్‌

ఫైనల్‌కు చేరుకున్న వికాస్‌ కృష్ణన్‌, సిమ్రన్‌ జిత్‌ అమన్‌: ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో భారత అగ్రశ్రేణి బాక్సర్‌ మేరీ కోమ్‌ సెమీస్‌లో ఓడి నిరాశ పరిచింది. చైనాకు

Read more

పార్టీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు

తప్పుడు ప్రచారంతో తనకేం సంబంధం లేదన్న పొంగులేటి హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాజ్యసభకు కే. కేశవరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లను సిఎం కెసిఆర్‌ ఖరారు

Read more