కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. జాగ్రత్త..జాగ్రత్త అని పదే పదే చెపుతున్న కొంతమంది మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మితిమీరిన డ్రైవింగ్

Read more

నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కథనభేరి..హాజరుకానున్న కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తున్నారు.

Read more

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఇంట్లో నుండి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు టెన్షనే. అతివేగం, మద్యం మత్తు, నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేయడం

Read more

కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

కరీంనగర్​ ః కరీంనగర్‌ పట్టణంలో ఎన్‌ఐఏ (ఎన్​ఐఏ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. అనుమానితుని కోసం ఎన్​ఐఏ అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన

Read more

నేడు కరీంనగర్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌ లో మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిపై దేశంలోనే

Read more

ఈ నెల 09 న కరీంనగర్‌ లో రేవంత్ బహిరంగ సభ..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ..ఈ నెల 9న కరీంనగర్‌ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ చేపట్టిన హత్ సే హత్ జోడో పాదయాత్ర

Read more

కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం..కోటి వరకు ఆస్తి నష్టం

కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయిల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. నగరంలోని శ్రీపురం కాలనీలో ఉన్న గోనెసంచుల

Read more

కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కన్నుమూత

హైదరాబాద్: కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న

Read more

కరీంనగర్‌లో కరోనా కలకలం : మెడికల్ కాలేజీలో 43 మందికి కరోనా సోకింది

కరోనా మహమ్మారి మళ్లీ తన పంజా విసురుతుంది. ఓ పక్క కరోనా వాక్సిన్ దాదాపు అంత పూర్తయినప్పటికీ..కరోనా కేసులు మాత్రం మళ్లీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా

Read more

కరీంనగర్‌లో దారుణం : విగ్రహ తయారీదారులపై దుండగులు దాడి..10 లక్షల అపహరణ

పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులపై దాడి చేసి రూ. 10 లక్షలతో పాటు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన కరీంనగర్‌లో

Read more

కరీంనగర్‌ రైతు బజార్‌లో వ్యక్తి మృతి

కరోనా భయంతో సాయం చేయని స్థానికులు కరీంనగర్‌: రాష్ట్రంలో కరోనా భయం సాటి మనిషికి కూడా సాయం చేయలేని స్థితికి తీసుకువచ్చింది.. కరీంనగర్‌ లోని కశ్మీర్‌గడ్డ రైతుబజార్‌

Read more