మరి జగన్ డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు?: లోకేశ్

అమరావతిః ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడుకెక్కుతున్నాయి. అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. దీనికితోడు

Read more

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

అమరావతిః అనకాపల్లి లోక్ సభ స్థానానికి అభ్యర్థిని వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దించింది. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌సిపి 175 ఎమ్మెల్యే, 24

Read more

జగన్ సీటు రానివ్వరని కొందరు ముందే చెప్పారుః రఘురామ

అమరావతిః ఏపీకి సంబంధించి ఆదివారం రాత్రి బిజెపి ప్రకటించిన ఆరుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు నుంచి తన పేరు లేకపోవడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు

Read more

ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానే డ్రగ్స్ కంటెయినర్ వచ్చిందా?: కనకమేడల

అమరావతిః ప్రభుత్వ సహకారం లేకుండా రూ. 50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను డ్రై ఈస్ట్ పేరుతో ట్రాన్స్ పోర్టు చేయడం సాధ్యమేనా అని టిడిపి

Read more

లోకేశ్ ని ప్రమోట్ చేయడమే ఆయన అజెండా: విజయసాయిరెడ్డి

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి

Read more

ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్

Read more

వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

అమరావతిః లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు.

Read more

సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారుః అచ్చెన్నాయుడు

అమరావతిః ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి

Read more

స్వలాభం కోసం బిజెపితో చేతులు కలిపారుః విజయసాయి

అమరావతిః మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బిజెపితో చంద్రబాబు చేతులు కలిపారని వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని

Read more

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

అమరావతిః ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టిడిపిలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు.

Read more

రాష్ట్ర భవిష్యత్తును వైఎస్‌ఆర్‌సిపి నాశనం చేసిందిః దేవినేని

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయిందని టిడిపినేత దేవినేని ఉమ విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై తమ యువనేత

Read more