నేటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు..మరికొన్న దారిమళ్లింపు

విజయవాడః దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి

Read more

విజయవాడ – చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్

ఈ నెల 7 నుంచి సర్వీసులు ప్రారంభం అమరావతిః ఏపి రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి

Read more

ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అరెస్ట్?

ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సూర్యనారాయణ అమరావతిః ఏపి ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం

Read more

‘నిర్మల్ హృదయ్’ భవన్ కు వెళ్లిన జగన్ దంపతులు

అనాథ పిల్లలతో ముచ్చటించిన జగన్, భారతి విజయవాడ: ఏపీ సిఎం జగన్ విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవనానికి వెళ్లారు. నిర్మల్ హృదయ్ నూతన

Read more

నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్..నేడు విజయవాడ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్నారు. అనంతరం విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌

Read more

శ్రీల‌క్ష్మీ మ‌హా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సిఎం జగన్‌

వేద పండితులను సత్కరించిన ముఖ్యమంత్రి విజయవాడ: సిఎం జగన్‌ రోజు విజయవాడలో రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో శ్రీల‌క్ష్మీ మ‌హా యజ్ఞం అఖండ పూర్ణాహుతి

Read more

రేపటి నుండి హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

ప్రయాణీకులకు అందుబాటులోకి పర్యావరణరహిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైదరాబాద్‌: పర్యావరణరహిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తున్నాయని, హైదరాబాద్ – విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్

Read more

శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్‌..

ఏపీ సంక్షేమం, అభివృద్ది కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది.

Read more

దగ్గర దగ్గర నాపై 78 కేసులున్నాయిః జేసీ ప్రభాకర్ రెడ్డి

ఏ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చానో కూడా తెలియదని వ్యాఖ్య అమరావతిః తనపై 78 కేసులు పెట్టారని, మళ్లీ జన్మ ఎత్తితే తప్ప ఈ కేసులు పూర్తికావని

Read more

పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండిః చంద్రబాబు

గంజాయి వాడవాడలా విస్తరిస్తోందని వ్యాఖ్య అమరావతిః గంజాయి కారణంగా విజయవాడలో జరిగిన గొడవలో అజయ్ సాయ్ అనే యువకుడు మరణించడంపై టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా

Read more

ఏపీలోని మూడు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

అందరూ మే ఒకటో తేదీలోపు చేరాలని ఉత్తర్వులు అమరావతిః ఏపిలో మూడు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులను (పీడీజే) నియమిస్తూ నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు

Read more