యూపీలో పెను రైలు ప్రమాదాన్ని ఆపిన రైతు

దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరుగగా..తాజాగా యూపీలో మరో ప్రమాదం జరగకుండా

Read more

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!

రాళ్లతో నింపిన డ్రమ్మును పట్టాలపై ఉంచిన దుండగులు ముంబయిః ముంబయి – సికింద్రాబాద్‌ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లతో

Read more

రైలు స్పీడ్ చూసి పరుగులు పెట్టిన జనాలు

బుధువారం బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పి బోల్తాపడిన ఘటన బిహార్‌లోని గయా ప్రాంతంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎటువంటి

Read more

సికింద్రాబాద్ స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

‘అగ్నిపథ్’ పథకంపై దేశంలో పలుచోట్ల నిరసనలు హైదరాబాద్: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశంలో పలు చోట్ల నిరసనలు

Read more

విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్

హైదరాబాద్: విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఆగంతుకుడు ఫోన్‌కాల్‌ చేశాడు. ఆగంతుకుడి ఫోన్‌కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌,

Read more

రైలు పట్టాలపై కుప్పకూలిన విమానం..ఢీ కొట్టిన ట్రైన్

కాలిఫోర్నియా: అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పైలట్‌ చిన్ని విమానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌

Read more

పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..14 రైళ్లను రద్దు చేసిన రైల్వే న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది.

Read more

ఏప్రిల్‌ నుంచి మరో 12 రైళ్లు

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌తో రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులను రైల్వే అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి

Read more

తన మనోభీష్టాన్ని వదులుకున్న కొత్త అధ్యక్షుడు

40 ఏళ్ల పాటు ప్రయాణించిన రైల్లోకి ఎక్కేందుకు బైడెన్ ను అనుమతించని సెక్యూరిటీ వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బైడెన్‌ తొలిరోజు తన

Read more

బస్సును ఢీకొన్న రైలు..17 మంది మృతి

మరో 29 మందికి గాయాలు థాయ్ లాండ్‌: ప్రముఖ పర్యాటక దేశం థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 17

Read more

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనా అనుమానితులు

కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో దింపి గాంధీ ఆస్పత్రికి తరలింపు Hyderabad: ఢిల్లీ  వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు. ఏప్రిల్‌ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని

Read more