వైఎస్‌ఆర్‌సిపికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా

అమరావతిః అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌సిపికి షాక్ లు తగులుతున్నాయి. వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో రాజీనామా నిర్ణయాన్ని

Read more

జగన్‌పై మరోమారు ధ్వజమెత్తిన లోకేశ్

అమరావతిః కనిపించిన వేదికలపై మీ బిడ్డనంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటల వెనక ఆంతర్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా

Read more

కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసురుతున్న టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు

కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అసెంబ్లీ ఎమ్మెల్యేల జాబితాలో కల్యాణదుర్గ నియోజకవర్గం నుండి

Read more

చంద్రబాబు తో భేటీ కాబోతున్న వైసీపీ మంత్రి జయరాం

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం..ఈరోజు సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబు తో భేటీ కాబోతున్నారు. గత కొద్దీ రోజులుగా జయరాం వైసీపీ ని వీడబోతున్నట్లు వార్తలు

Read more

ఏపీలో టీడిపిదే విజయం – ప్రశాంత్ కిషోర్

ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించబోతుందని పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ..

Read more

5న బీసీ డిక్లరేషన్ – టీడీపీ

ఈ నెల 5వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని ఆ పార్టీ పొలిట్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తెలిపారు. ఆరోజు నాగార్జున యూనివర్సిటీ

Read more

జగన్‌ను ఎదుర్కునే శక్తి టీడీపీ-జనసేనకు లేదు – అంబటి

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం ఇరు పార్టీలు తమ అభ్యర్థులను

Read more

సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన అచ్చెన్నాయుడు

అమరావతిః రాష్ట్రంలో సురక్షిత తాగునీరు లభించక ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

Read more

6 నుంచి చంద్రబాబు ప్రజాగళం సభలు..షెడ్యూల్ ఖరారు

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాగళం పేరుతో ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు

Read more

టిడిపి కండువా కప్పుకున్న వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

అమరావతిః మైలవరం వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని

Read more

గవర్నర్ కు లేఖ రాసిన టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతిః టిడిపి నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్

Read more