నిమ్స్‌ని సందర్శించిన తెలంగాణ గవర్నర్

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్‌ ఆసుప్రతిని సందర్శించారు. అక్కడి మివీనియం బ్లాక్‌లోని కరోనా సోకిన డాక్టర్ల కుటుంబాల సభ్యులను

Read more

రాష్ట్రంలో కరోనా కేసులు.. గవర్నర్ ఆందోళన

తెలంగాణలో ఒక్క రోజే 199 కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజకు పెరగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం

Read more

తర్వలోనే వీసీల నియామకం ..గవర్నర్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గోశాల ఏర్పాటు హైదరాబాద్‌: యూని ర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ, ఇతర అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని రాష్ట్ర గవర్నర్‌

Read more

గవర్నర్‌ తమిళిసైతో బిజెపి నేతల భేటి

హైదరాబాద్‌: బిజెపి నేతలు తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సమవేశం అయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేశారు. ఈ సమవేశంలో బండి

Read more

నెల వేతనం విరాళం ప్రకటించిన గవర్నర్‌

చెక్‌ రూపంలో సిఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇవ్వనున్నట్లు వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కరోనాపై పోరుకు విరాళంను ప్రకటించారు.కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ

Read more

కరోనా ఎఫెక్ట్‌..గవర్నర్‌ కార్యక్రమాలు వాయిదా

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. హైదరాబాద్‌: కరోనా మహమ్మారి బారిన పడి దేశంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ

Read more

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు

టిఆర్‌ఎస్‌ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా నిలబెట్టుకోలేపోయిందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ

Read more

ముగిసిన గవర్నర్‌ ప్రసంగం.. సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు.

Read more

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్‌ ..గవర్నర్‌ ప్రసంగం

తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంది హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ‘సిఎం

Read more

తెలంగాణలో క్షయను నిర్మూలించడమే మా లక్ష్యం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క్షయ వ్యాధి కేసులు పెరుగుతుండటంతో గవర్నర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ స్పందించారు. 2025 నాటికల్లా దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంటే.. తెలంగాణలో

Read more

మహాత్మగాంధీకి నివాళులర్పించిన గవర్నర్‌

హైదరాబాద్‌: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బాపూఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా గవర్నర్‌తో పాటు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌

Read more