ఇకపై శబరిమలలో రోజుకు 60 వేల మంది భక్తులకు అనుమతి

కేరళ : శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త చెప్పింది ట్రావెన్ కోర్ బోర్డు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం పరిమితిని భారీగా పెంచింది. రోజుకు 60

Read more

పంబా న‌దిలో వ‌ర‌ద ఉధృతి..శ‌బ‌రిమ‌ల‌లో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ‌లోని అన్ని జ‌లాశ‌యాలు నిండిపోయాయి. పంబా న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. పంబా న‌దిలో వ‌ర‌ద

Read more

ఈ నెల 16 నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనం

ఈ నెల 15న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయంరోజుకు 30 వేల మంది భక్తులకు అనుమతికరోనా నెగెటివ్ వస్తేనే అనుమతికొవిడ్ టీకాలు రెండు డోసులు తీసుకుని ఉండాలన్న దేవస్థానం

Read more

శబరిమల భక్తులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

కేరళ : కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ

Read more

దేవస్థానం బోర్టు విజ్ఞప్తిని తిరస్కరించిన కేరళ ప్రభుత్వం

శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేం..కేరళ ప్రభుత్వం తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని

Read more

నేటి నుండి భక్తులకు దర్శనమివ్వనున్న అయ్యప్ప

రోజుకు 1000 మంది భక్తులకే అనుమతి కేరళ: కేరళలోని శబరిమల తలుపులు తెరచుకున్నాయి. రెండు నెలల పాటు జరిగే మండల మకరవిలక్కు సీజన్ కోసం తంత్రి కందరారు

Read more

శబరిమల వివాదంపై సుప్రీం విచారణ వాయిదా

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ చేపట్టాల్సిన అంశాలపై క్రోడీకరణ కోసం

Read more