కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తుంది: ప్రియాంక గాంధీ

సోలన్ః ఈరోజు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సోల‌న్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ప‌రివ‌ర్త‌న్ ప్రతిజ్ఞా ర్యాలీలో పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ

Read more

తెలుగు లో తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంకాగాంధీ

తెలుగు లో తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ. ట్వీట్ తో పాటు 1978లో తన నాయనమ్మ ఇందిరాగాంధీ వరంగల్

Read more

ప్రియాంక గాంధీ తో భేటీ అనంతరం మీడియా తో మాట్లాడిన వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ఈరోజు ఢిల్లీలో ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఉదయం ఢిల్లీ వెళ్లిన వెంకట్ రెడ్డి..ప్రియాంక

Read more

ఈరోజు సాయంత్రం తెలంగాణ పీసీసీ నేతలతో ప్రియాంకగాంధీ భేటీ..

ఈరోజు సాయంత్రం టెన్ జన్ పథ్ లోని సోనియా గాంధీ నివాసంలో తెలంగాణ పీసీసీ నేతలతో ప్రియాంకగాంధీ భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యపేతమగు మునుగోడు ఉప

Read more

మరోసారి కరోనా బారినపడిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రెండోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు

Read more

రెండో రోజు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ

Read more

ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్

తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విన్నపం న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కోవిడ్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని

Read more

కాంగ్రెస్‌కు పీకేలాంటి వాళ్ల అవసరం లేదు : ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని స్పష్టీకరణ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పీకేలూ అవ‌స‌రం లేద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. ‘ఆజ్‌తక్’ ప్రత్యేక

Read more

కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు : ప్రశాంత్ కిశోర్

వ్యూహకర్తగా మాత్రమే ఉండాలన్న పార్టీ అధిష్ఠానం న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయన

Read more

పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కీలక సమావేశం

న్యూఢిల్లీ : నేడు ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు , ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్ లతో కీలక సమావేశమ‌య్యారు. ఈ సమావేశానికి వేణుగోపాల్

Read more

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

5 రాష్ట్రాల్లోఘోర పరాజయం పై అంతర్మథనం New Delhi: ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అధికారంలో ఉన్న పంజాబ్

Read more