భారీ వర్షాలు.. సీఎస్ కు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు

తక్షణ చర్యలు తీసుకోవాలని సూచన హైదరాబాద్‌ః గోదావరి నది పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున

Read more

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..మరోసారి తెలంగాణ సీఎస్​కు సీబీఐ లేఖ

ఇప్పటికే ఐదుసార్లు కోరినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి

Read more

సీఎస్‌కు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు

కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై లేఖ అమరావతి: కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎస్‌కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా

Read more

ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపొతే ఎలా? : హైకోర్టు

అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో ప్రభుత్వ కాంట్రాక్టు పనుల బిల్లుపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపొతే ఎలా?

Read more

ఐఆర్ అంటే వడ్డీలేని రుణం..పీఆర్సీ సాధన సమితి నేతల అసంతృప్తి

పీఆర్సీని కూడా రుణం అంటారేమోనని వ్యంగ్యం అమరావతి: ఛలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను బలంగా చాటిన నేపథ్యంలో నిన్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ

Read more

హైదరాబాద్ ​పర్యటనకు ప్రధాని..ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీఎస్, డీజీపీ

హైదరాబాద్ : ప్రధాని మోడీ హైదరాబాద్ ​పర్యటనకు రానున్న నేపథ్యంలో నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమేశ్ కుమార్​ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ

Read more

సీఎంతో సజ్జల, సీఎస్ భేటీ..ఛలో విజయవాడ పై ఆరా

లక్షమందితో ‘ఛలో విజయవాడ’ విజయవంతం అమరావతి : ఉద్యోగుల ఛలో విజయవాడ విజయవంతం అయిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

Read more

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి

సీఎం కేసీఆర్‌ సంతాపం Hyderabad: ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడింది.

Read more

మిడతలు దాడి పై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

తెలంగాణ వైపు వచ్చే అవకాశం..అధికారులు సిద్ధంగా ఉండాలన్న సీఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్‌: భారత్ లో ప్రవేశించిన మిడతల దండు తెలంగాణలోనూ ప్రవేశిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం

Read more

ప్రజలు ఎవ్వరూ బయటకు రావొద్దు.. స్వీయ నిర్బంధంలో ఉండాలి

రాత్రి 7 నుండి ఉదయం 6వరకు ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావొద్దు ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: తెలంగాణ డీజీపీ హైదరాబాద్‌: డీజీపీ మహేందర్ రెడ్డి

Read more