ఏపిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌..వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ దాడిచేయిస్తున్నారన్న టిడిపి అమరావతిః నేడు ఏపిలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read more

బెంగాల్‌ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..ముందంజలో టీఎంసీ

రాష్ట్రంలోని 74 వేల స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు కోల్‌కతా: పలు హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Read more

ఎన్నికల అధికారుల స్వామిభక్తి పారాయణం

స్థానికసంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకం..వ‌ర్ల రామ‌య్య‌ అమరావతి: టిడిపి నేత వర్ల రామయ్య ఏపి ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో

Read more

చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం

కేవలం 14 చోట్ల మాత్రమే టిడిపి మద్దతుదారులు గెలుపొందారు.. రోజా అమరావతి: సిఎం జగన్‌పై నోరు పారేసుకున్న టిడిపి అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

Read more

ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదు.. చంద్రబాబు

అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకు? అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Read more

ఈ విజయాలన్ని సిఎం జగన్‌ వల్లే ..పెద్దిరెడ్డి

అమరావతి: ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా వైఎస్‌ఆర్‌సిపి విజయాలు లభించడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ

Read more

ఏపిలో కొనసాగుతున్న మూడో దశ పోలింగ్

ఓటు హక్కును వినియోగించుకోనున్న 55,75,004 మంది అమరావతి: ఏపిలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ మొదలుకాగా పోలింగ్

Read more

ఏపిలో రేపు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు

అమరావతి: ఏపిలో రేపు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు

Read more

వైఎస్‌ఆర్‌సిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం

పంచాయతీ ఎన్నికల్లో టిడిపి బలం పెరుగుతుండడంతో వైసీపీ నేతలు అక్రమ కేసులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు..చంద్రబాబు అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి

Read more

రాష్ట్ర వ్యాప్తంగా 1,47,391 మంది బైండోవర్‌

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి Amaravati పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,47,391 మందిని బైండోవర్‌ చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. నాలుగు విడతల్లో

Read more

నిమ్మగడ్డపై రోజా విమర్శలు

అమరావతి: ఎమ్మెల్యే రోజా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవాలను

Read more