ఏపిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌..వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ దాడిచేయిస్తున్నారన్న టిడిపి అమరావతిః నేడు ఏపిలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read more