నాలుగో రోజు ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ పార్టీ శ్రేణుల్ని

Read more

తెలంగాణ లో పాదయాత్ర ఫై రాహుల్ ను మార్పులు కోరిన టి కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 07 నుండి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర

Read more

వరంగల్ లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడతలో చివరిరోజు యాత్రను ప్రారంభించారు. వరంగల్ జిల్లాలోని ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్

Read more

బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్‌

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడు రోజుల బ్రేక్ తర్వాత జనగామ జిల్లా జఫర్గడ్ మండలం పామునూరు నుంచి బండి సంజయ్

Read more

రేపు పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపటి నుండి తిరిగి ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం

Read more

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బండి

Read more

బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆపవద్దని పోలీసులను ఆదేశించాలని కమలం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల ఆదేశాలను సవాల్ చేస్తూ బిజెపి తరఫున

Read more

రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయిః బండి సంజయ్‌

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర

Read more

అక్టోబ‌ర్ 2నుంచి పాద‌యాత్ర : ప్ర‌శాంత్ కిషోర్

3000 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ చేయనున్న ప్ర‌శాంత్ కిషోర్ న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ మూడు వేల కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. అక్టోబ‌ర్

Read more

వై.ఎస్ షర్మిల అమెరికాకు వెళ్లబోతుందా..?

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమని వైఎస్సార్ టిపీ పెడుతూ సొంత పార్టీ పెట్టిన వైస్.షర్మిల..ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ కేసీఆర్

Read more

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో ఉద్రిక‌త్త

టీఆర్ఎస్ కార్య‌కర్త‌లు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నంటీఆర్ఎస్ కార్యకర్తల వైపున‌కు దూసుకెళ్లిన‌ బీజేపీ కార్య‌క‌ర్త‌లు హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో ద‌శ‌ ప్రజా

Read more