మూడు రోజుల తర్వాత మళ్లీ పట్టాలపైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

మెసేజీల ద్వారా రిజర్వేషన్ ప్రయాణికులకు సమాచారం బాలాసోర్ : ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది.

Read more

ఒడిశా రైలు ప్ర‌మాదం.. విచార‌ణ ప్రారంభించిన సీబీఐ

బాలాసోర్‌: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై ఈరోజు సీబీఐ విచార‌ణ మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం

Read more

ఒడిశాలో మరో రైలు ప్రమాద ఘటన..పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

బర్‌గఢ్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ప్రాంతంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బర్‌గఢ్‌ జిల్లాలో లైమ్‌స్టోన్‌

Read more

బాలాసోర్ లో 51 గంటల తర్వాత ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

బాలాసోర్ః ఒడిశా విషాద ఘటన తర్వాత బాలాసోర్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. జూన్ 4న రాత్రి గూడ్స్ రైలును పరీక్షించిన అధికారులు ఈరోజు ఉదయం

Read more

ఐస్‌క్రీం తిని అస్వస్థతకు గురైన 70 మంది

రాత్రి భోజనాల అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కోరాపుట్: ఐస్‌క్రీం తిని 70 మంది అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి

Read more

ఒడిశా రైలు ప్రమాదం.. బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ స్పందించారు. రైలు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు

Read more

ఒడిశా రైలు ప్రమాదం..ఆ మార్గంలో ‘కవచ్’ సిస్టమ్ అందుబాటులో లేదుః అమితాబ్ శర్మ

రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వస్తే ఢీకొనకుండా ఆపే వ్యవస్థ బాలేశ్వర్‌ః ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మందికి పైగా చనిపోయారు.

Read more

రైలు ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి అమరావతిః ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న

Read more

రైలు ప్రమాద స్థలాన్నికి బయలుదేరిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రమాద వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే

Read more

రైలు ప్రమాదంలోక్షతగాత్రుకు రక్తదానం చేయాలి.. అభిమానులకు చిరంజీవి పిలుపు

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ హైద‌రాబాద్‌: ఒడిశాలో కోరమండల్ రైలు ఘోర ప్రమాద ఘటనపై మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Read more

ఒడిశా రైలు విషాదం.. బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపిన మంత్రి కెటిఆర్

హైద‌రాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కెటిఆర్ ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో 233 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ఆయ‌న షాక్

Read more