ఒడిశా రైలు ప్ర‌మాదం.. విచార‌ణ ప్రారంభించిన సీబీఐ

బాలాసోర్‌: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై ఈరోజు సీబీఐ విచార‌ణ మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం

Read more