రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు – సీపీఐ, సీపీఎం

మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓడించినందుకు మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి

Read more

కేసీఆర్ వెంటే తెలంగాణ అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో

Read more

మునుగోడులో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తే..బిజెపి రెండో స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్

Read more

మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Read more

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు : ఏడో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 2555 ఓట్ల ఆధిక్యం

Live Updates : ఏడో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 2555 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7189, బీజేపీకి 6803 ఓట్లు వచ్చాయి. నాల్గో

Read more

చౌటుప్పల్ లో అనుకున్న మెజార్టీ రాలేదు : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక​ కౌటింగ్ నడుస్తుంది. బిజెపి – టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది. మొదటి రౌండ్ లో

Read more

మునుగోడు ఫస్ట్ ఫలితం ఏ టైంకు వస్తుందంటే..

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరగబోతుంది. దేశ వ్యాప్తంగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ కు సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు

Read more

మునుగోడు లో సా 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ మధ్యాహ్నం తరువాత ఊపందుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు గంట సమయమే ఉండడంతో

Read more

పోలింగ్ కేంద్రం నుండి పరుగులు పెట్టిన కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనల మధ్య అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు పోలింగ్ బూత్

Read more

ప్రశాంతంగా కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉదయమే ఓటర్లు పోలింగ్‌ సెంటర్లకు బారులు

Read more

ఓటు అనే వ‌జ్రాయుధాన్ని స‌వ్యంగా వాడండి.. ఆగం కాకండి – కేటీఆర్

మునుగోడే ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలు విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకున్నారు. గత నెల రోజులుగా ప్రశాంతంగా జరిగిన ప్రచారం..చివరి రోజు

Read more