మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం : 14 మంది మృతి

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి వచ్చేవరకు కుటుంబ సభ్యుల్లో టెన్షనే. ఎందుకంటే ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు ఆలా జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగానే

Read more

మద్యం అమ్మకాలపై మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం

బార్లను మూసేస్తామని ప్రకటన.. కొత్త మద్య విధానానికి ఆమోదం భోపాల్‌ః మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ రాష్ట్రంలో బార్లను

Read more

భారత్‌కు చేరుకున్న మరో 12 చీతాలు

సౌతాఫ్రికా నుంచి గ్వాలియర్‌ చేరుకున్న ప్రత్యేక విమానం న్యూఢిల్లీః మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లోకి మరో 12 చీతాలు రాబోతున్నాయి. దేశంలో అంతరించి పోయిన

Read more

ఆశా మాలవ్వకు సిఎం జగన్‌ అభినందనలు..రూ. 10 లక్షల నగదు ప్రోత్సహకం

దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన పర్వతారోహకురాలు అమరాతిః యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ను కలిసింది. దేశవ్యాప్తంగా

Read more

మద్యం షాపుల ముందు ఉమా భారతి వినూత్నంగా ప్రచారం

‘మద్యం కాదు.. పాలు తాగండి’.. షాపుల ముందు ఆవులను కట్టేసిన ఉమాభారతి భోపాల్ః బిజెపి పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి

Read more

కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ ఫైటర్ జెట్

కొనసాగుతున్న సహాయక చర్యలు జైపూర్‌: మధ్యప్రదేశ్ లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానాలు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో యుద్ధ విమానాలు

Read more

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ గ్రంధాలను బోధించాల్సిన అవసరం ఉందిః సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

గీత, రామచరితమానస్, వేదాల వంటి గ్రంధాలను బోధిస్తామన్న చౌహాన్ భోపాల్ః మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత,

Read more

రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో కంప్యూటర్ బాబా

మహూడియాలో కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ పాదయాత్ర న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈరోజు నుండి ఆయన

Read more

భారత్ జోడో యాత్ర.. రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీః రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎంపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.

Read more

మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించిన భారత్‌ జోడో యాత్ర : రాహుల్

న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. బుధవారం మధ్యప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండ్రోజుల విరామం తర్వాత.. బుధవారం ఉదయం నుంచి బుర్హాన్‌పూర్‌

Read more

ఆలయం ఆకారంలో ఉన్న కేక్‌ కట్‌ చేసిన కమల్‌ నాథ్‌..బిజెపి నేతల ఆగ్రహం

కమల్ నాథ్‌పై తీవ్ర విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం భోపాల్ః మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ గురువారం 76వ పుట్టిన రోజు జరపుకుంటున్నారు.

Read more