మోడీ నా 15వ కుమారుడు..25 ఎకరాల భూమి రాసిస్తాః వందేళ్ల బామ్మ ప్రకటన

ఆయన ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంస న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్రమోడీని తన 15వ కుమారుడిలా భావిస్తానని, ఆయనకు 25 ఎకరాల భూమిని రాసిస్తానని మధ్యప్రదేశ్‌

Read more

400 కార్ల భారీ కాన్వాయ్ తో వచ్చి కాంగ్రెస్ లో చేరిన బిజెపి ఎమ్మెల్యే

సింధియాతో కలిసి 2020 లో పార్టీ మారిన బైజ్ నాథ్ భోపాల్‌ః మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ

Read more

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీః హిమాచల్‌, కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత మిషన్‌ మధ్యప్రదేశ్‌ను ప్రియాంకా గాంధీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బిజెపి హిందుత్వకు కౌంటర్‌గా హిందుత్వ

Read more

మధ్యప్రదేశ్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నాం: రాహుల్ గాంధీ

ఈరోజు రాహుల్, ఖర్గేలతో భేటీ అయిన మధ్యప్రదేశ్ కీలక నేతలు న్యూఢిల్లీః త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని

Read more

సాంకేతిక లోపం..వాయుసే అపాచీ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్

శిక్షణ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటన భోపాల్‌ః భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ మధ్యప్రదేశ్ లోని బింధ్ దగ్గర్లోని పొలాల్లో దిగింది. హెలికాఫ్టర్ లో సాంకేతిక

Read more

‘కునో’నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి

బలహీనత వల్లే మృతి చెందిందన్న అధికారులు ముంబయిః మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన చీతాల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు చీతాలు మృత్యువాత పడగా తాజాగా

Read more

ఛత్తీస్‌గఢ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి సిమెంట్‌తో కూడిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్‌ రైలుకు చెందిన నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ మార్గంలో

Read more

వంతెన పై నుంచి నది పడిన బస్సు.. 15 మంది మృతి

ఖర్గోన్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ వద్ద 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది

Read more

కోపం తో ఫోన్ ను మింగేసిన యువతీ

కోపం వస్తే కొంతమంది ఏంచేస్తారో వారికీ అర్ధం కాదు..చేతిలో ఏది ఉంటె అది నేలకేసి కొడతారు..మరికొంతమంది గట్టి గట్టిగా అరుస్తుంటారు. తాజాగా ఓ యువతీ మాత్రం విభిన్నంగా

Read more

రామనవమి వేడుకల్లో విషాదం..ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు

ఇండోర్‌ః మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో రామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. పటేల్‌ నగర్‌

Read more

ఒక్కో భార్యతో మూడు రోజులు గడిపి.. ఆదివారం నీ ఇష్టం: న్యాయస్థానం తీర్పు

పాట్నాః ఇద్దరు భార్యల భర్తకు ఓ కుటుంబ న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ‘‘ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య వద్ద మూడు రోజులు

Read more