నేడు ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: భారత్-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం

Read more

ఇదే అదునుగా చూసుకుని చైనా దుశ్చర్యలు

మూడేళ్ల క్రితం డోక్లాంలోనూ చైనా‌ ఇలాంటి కుట్రలే..అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్‌ స్టిల్‌వెల్‌ వాషింగ్టన్‌: భారత్-‌చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణపై అమెరికా చైనాపై మండిపడింది.

Read more

ఘర్షణలో 76 మంది సైనికులకు గాయాలు..ఆర్మీ

ఎవరూ చైనా కస్టడీలో లేరన్న సైన్యాధికారి న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో గల్వాన్‌ లోయలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో భారత్‌ సైనికులు 76 మంది గాయపడినట్లు

Read more

మరోసారి భారత్-‌చైనా సైనికాధికారుల చర్చలు

తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చర్చలు న్యూఢిల్లీ: చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి ఆర్మీ అధికారుల భేటీ

Read more

రెచ్చగొడితే దీటైన జవాబు చెప్పడానికి సిద్ధం

అమర జవాన్లకు ప్రధాని మోడి నివాళి న్యూఢిల్లీ: భారత్‌, చైనా వివాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడి స్పందించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని… రెచ్చగొడితే మాత్రం

Read more

35 మంది చైనా సైనికులు మృతి.. అమెరికా ఇంటలిజెన్స్

ప్రాణనష్టం వివరాలను చైనా దాచిపెడుతోందన ..అమెరికా మీడియా వాషింగ్టన్‌: భారత్‌, చైనా జవాన్లు మధ్య ఘర్షణలో 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌

Read more

అఖిలపక్ష సమావేశానికి మోడి పిలుపు

భారత్-‌చైనా ఉద్రిక్తతలపై..దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో మాట్లాడనున్న మోడి న్యూఢిల్లీ: భారత్-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని

Read more

జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది

వారి కుటుంబాలకు దేశం మొత్తం మద్దతు ఇస్తోంది..రాజ్‌నాథ్‌ సింగ్ న్యూఢిల్లీ: లడక్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం

Read more

మా సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం?

దేశ ప్రజలంతా వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారు.. ప్రధాని మోడిపై రాహుల్ ఫైర్ న్యూఢిల్లీ: లడక్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు

Read more

లడక్‌లో ఘర్షణ..నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమం

ప్రకటించిన ఆర్మీ వర్గాలు న్యూఢిల్లీ: లడక్‌లో భారత్‌, చైనా  మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో

Read more

భారత్‌-చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా

పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.. అమెరికా వాషింగ్టన్‌: లడఖ్‌లో భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణల్లో ఓ కల్నల్ సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి

Read more