29న మరో 5 రాఫెల్ విమానాల రాక

22 నుండి వైమానికి ఉన్నతాధికారుల భేటి న్యూఢిల్లీ: చైనాతో పెరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం

Read more

భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ తాకలేరు

భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు లడఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన

Read more

లడఖ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పర్యటన

బిపిన్ రావత్, నరవాణెను కలిసిన రక్షణ మంత్రి లడఖ్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈరోజు లడఖ్‌ చేరుకున్నారు. ఆయనకు అక్కడ

Read more

ప్రధాని లడఖ్‌ పర్యటనపై స్పందించిన చైనా

పరిస్థితిని మ‌రింత‌ ఉద్రిక్తంగా మార్చొద్దు..చైనా బీజింగ్‌: ప్రధాని నరేంద్రమోడి లడఖ్‌ పర్యటనపై చైనా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో

Read more

లడఖ్‌లో ప్రధాని మోడి ఆకస్మిక పర్యటన

లేహ్ లో సైనికులను కలిసిన ప్రధాని న్యూఢిల్లీ: చైనాలో ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి అకస్మాత్తుగా ఈ ఉదయం లడఖ్ లోని సరిహద్దులకు వెళ్లారు. ఆయన వెంట

Read more

ఘర్షణలో పాల్గొన్నజవాన్లను ప్రశంసించిన ఆర్మీ చీఫ్‌

ప్రశంసా బ్యాడ్జీలను బహూకరించిన ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణే లేహ్‌: భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణే

Read more

లడఖ్‌ పర్యటనకు వెళ్లనున్న భారత్‌ ఆర్మీ చీఫ్‌

రెండు రోజులు లడఖ్‌లో పర్యటించనున్న నరవాణె న్యూఢిల్లీ: చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణతో ఇరు దేశాల సైన్యాధికారులు చర్చలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ

Read more

గాల్వన్ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన భారత

సైనిక, యుద్ధ వాహనాల రాకపోకల కోసం గాల్వన్‌ నదిపై బ్రిడ్జి న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్న భారత్ ఒక వేళ చైనా కానుక ఏదైన

Read more

గాల్వాన్‌ లోయా మాదే.. చైనా

ఇండియా సైన్యం కావాలనే రెచ్చగొడుతోంది..చైనా అధికార ప్రతినిధి లిజియాన్ బీజింగ్‌: ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో భారత భూభాగంలోకి ఎవరూ రాలేదని, మన ఆర్మీ

Read more

చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌ యుద్ధ విమానాలు

చైనాపై ప్రతీకార చర్యలకు అన్నివైపుల నుంచి డిమాండ్లు న్యూఢిల్లీ: ఇటీవల గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలు యావత్ భారతాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేశాయి. చైనాకు గట్టిగా బుద్ధి

Read more

మరికాసేపట్లో ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష భేటి

సమావేశంలో పాల్గొననున్న 20 పార్టీల నేతలు న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 20

Read more