ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కుప్పంలోనూ వైస్సార్సీపీ దే గెలుపు

లోకేశ్ ఓటుకు రూ. 5 వేలు పంచడం సిగ్గుచేటు: మంత్రి బాలినేని అమరావతి: ఏపీ వ్యాప్తంగా జరుగనున్న మునిసిపల్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కుప్పం ఎన్నికలు

Read more

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటూ లోకేష్ ఫై రోజా కామెంట్స్

ఫైరింగ్ రోజా ఫైర్ అయ్యిందంటే అది మాములుగా ఉండదు. సినిమా నటి కావడం తో ప్రత్యర్థుల ఫై సినిమా డైలాగ్స్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే పలుమార్లు

Read more

వైసీపీ నేతలను గాడిదలతో పోల్చిన లోకేష్

కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక ఇప్పుడు వాడి వేడిగా సాగుతోంది. ఆంధ్రాలో జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీ పైనే అందరి దృష్టీ ఉంది. తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు

Read more

టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై చంద్రబాబు ఫైర్

జగన్ ఆటలు సాగనివ్వబోమన్న చంద్రబాబు అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైస్సార్సీపీ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. కుప్పం కార్పొరేషన్ ఎన్నికల్లో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని

Read more

కుప్పం పర్యటనలో జగన్ ఫై మండిపడ్డ చంద్రబాబు ..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం కుప్పం పర్యటన లో బిజీ అయ్యారు. గత కొన్ని నెలలుగా కుప్పంలో రాజకీయాలు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. అనూహ్యంగా

Read more

ప్రమాదానికి గురైన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం పర్యటన లో భాగంగా ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పంకు

Read more

చంద్రబాబు కుప్పం పర్యటన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనం బాట పట్టబోతున్నారు. ఈ నెల 11 నుండి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శాసన ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత

Read more

చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ విగ్రహం ధ్వసం

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం ఓఎన్‌ కొత్తూరు గ్రామం శివారులో ఉన్న YSR విగ్రాహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేయడం కలకలం సృష్టిస్తుంది. గురువారం అర్ధరాత్రి

Read more

నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన

చిత్తూరు: టిడిపి అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు.

Read more

చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం

కేవలం 14 చోట్ల మాత్రమే టిడిపి మద్దతుదారులు గెలుపొందారు.. రోజా అమరావతి: సిఎం జగన్‌పై నోరు పారేసుకున్న టిడిపి అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

Read more

ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదు.. చంద్రబాబు

అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకు? అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Read more