నేడు 50 మందితో నేడు బిజెపి తొలి జాబితా విడుదల

తొలి జాబితాలో 20 మందికిపైగా బీసీలకు చాన్స్ హైదరాబాద్‌ః తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి నేడు ప్రకటించనుంది. మొత్తం 50 మంది

Read more

బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు

బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన ఓబీసీ నేత డాక్టర్ కోవా లక్ష్మణ్ (కె.లక్ష్మణ్)ను పెద్దల సభకు పంపేందుకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో

Read more

కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయి

సీఏఏపై మతం రంగు పులుముతున్నారు హైదరాబాద్‌: దేశాన్ని అస్తిరపరిచేందుకు కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. బిజెపి ప్రత్యర్థులు

Read more

బిజెపి రాష్ట్ర అధ్యక్ష పరీశీలనలో ఉత్కంఠ

రేసులో 10 మంది మధ్య పోటీ హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి అధ్యక్షుడి పదవి కోసం పార్టీలో ఉత్యంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క పదవి కోసం దాదాపు 10

Read more

తెలంగాణ దశా-దిశ మార్చడంలో ఎంఎస్‌ఎంఈ కీలకపాత్ర

ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లే పరిస్థితి మారాలి హైదరాబాద్‌: ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఒక జిల్లా-ఒక ఉత్పత్తిపై సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బిజెపి

Read more

భైంసా అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మజ్లిస్‌ పార్టీ ఆగడాలను ఆరికట్టాలి నిర్మల్‌: భైంసాలో జరిగిన అల్లర్లకు పూర్తి బాధ్యత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వహించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. భైంసాలో

Read more

పార్కింగ్‌కు స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం విఫలం

కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మెట్రో పూర్తయ్యేది కాదు హైదరాబాద్‌: మెట్రో రైలు పార్కింగ్‌, పుట్‌పాత్‌లకు స్థలాలు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్రా అధ్యక్షుడు

Read more

ఉత్తమ్‌ను చూస్తుంటే జాలేస్తుంది!

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చరిత్ర తెలుసుకొని మాట్లాడు! హైదరాబాద్‌: ఏడు దశాబ్దాల పాలనలో సామాజిక న్యాయం మీరు చేశారో? మేము చేశామో? అన్న అంశంపై చర్చకు సిద్ధమా?

Read more

మేడారం జాతరకు ఏర్పాట్లు అంతంత మాత్రమే

జంపన్న వాగుపై చెక్‌ డ్యాం కడతామన్న కెసిఆర్‌ ఇప్పటికీ కట్టలేదు మేడారం: మేడారం జాతరకు కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ కనీస ఏర్పాట్లను కూడా

Read more

టిఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావుపై ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు

మున్సిపల్‌ ఎన్నికల్లో టిర్‌ఆఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది న్యూఢిల్లీ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు.

Read more

మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బుతో గెలిచామనడం సరికాదు

ఓట్లేసిన ప్రజలను, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, లక్ష్మణ్‌ అవమానిస్తున్నారు హైదరాబాద్‌: బిజెపి ఒక ట్రెండు మున్సిపాలిటీలు గెలిచి ఎగిరెగిరి పడుతున్నారని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌ అన్నారు.

Read more