రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం

మౌలిక వసతుల కోసం రూ.20 కోట్ల దాకా వెచ్చించనున్న రైల్వే శాఖ న్యూఢిల్లీః దేశంలోని చిన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి

Read more

నేడు 155 రైళ్లను రద్దు చేసిన భారతీయ రైల్వే

న్యూఢిల్లీః భారతీయ రైల్వే శాఖ నేడు భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ

Read more

నేడు 168 రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపుః రైల్వే శాఖ

న్యూఢిల్లీః దేశంలో నేడు పలు రైల్వే సర్వీసులు రద్దవుతున్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్‌ చేసింది. బుధవారం

Read more

వేసవి సందర్భంగా 574 ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: వేసవి సందర్భంగా ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ముంబై, పూణే, నాగ్‌పూర్, షిర్డీ నుండి వేసవి

Read more

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపుల పెంపు న్యూఢిల్లీ: ఎట్టకేలకు విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే

Read more

నేడు దేశ‌వ్యాప్తంగా 273 రైళ్లు ర‌ద్దు

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే 273 రైళ్లను ఇండియన్ రైల్వే అధికారులు శనివారం రద్దు చేశారు. దేశంలో శనివారం పలు కారణాల వల్ల 273

Read more

పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..14 రైళ్లను రద్దు చేసిన రైల్వే న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది.

Read more

రైల్వే శాఖ ప్రైవేటీకరణపై స్పందించిన మంత్రి పియూష్‌

రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోము ..మంత్రి పియూష్‌ గోయల్‌ న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.  రైల్వే గ్రాంటుల

Read more

రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర‌ పెంపు..రైల్వే శాఖ‌

రూ.20 పెంచుతూ నిర్ణ‌యం..పెంచిన ధ‌ర‌లు వెంట‌నే అమ‌ల్లోకి న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌రకు

Read more

పట్టాలెక్కనున్న మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అన్‌లాక్‌ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా

Read more

దేశవ్యాప్తంగా పండుగలకు ప్రత్యేక రైళ్లు!

దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు..రేపో, మాపో ప్రకటన న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్తే. పండుగల రద్దీని తట్టుకునేందుకు రైల్వే

Read more