శ్రీశైలం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరి

దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు Srisailam : రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు శ్రీశైలం దేవస్థానం

Read more

ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్ ఆద‌ర్శంగా నిలిచాం: గ‌వ‌ర్న‌ర్

హైదరాబాద్: దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సంద‌ర్భంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌త్యేక సందేశం ఇచ్చారు. ఇవాళ్టి వ‌ర‌కు భార‌త‌దేశంలో వంద

Read more

రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన ప్ర‌ధాని

న్యూఢిల్లీ : భారత్ లో వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేప‌థ్యంలో నేడు ప్ర‌ధాని మోడీ ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిని

Read more

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 34,973 కేసులు

260 మంది మృతి New Delhi: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 34,973 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 260 మంది మరణించారు.

Read more

కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్‌ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో హిమాచల్

Read more

భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు

24 గంటల్లో 35,178 నమోదు New Delhi: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 25

Read more

హైటెక్స్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజానీకం Hyderabad: హైదరాబాద్ లో హైటెక్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో

Read more

12 ఏళ్లుదాటిన పిల్లలకు వ్యాక్సిన్ : జర్మనీ నిర్ణయం

టీకాలు తప్పనిసరి కాదని స్పష్టీకరణ కరోనా నియంత్రణలో జర్మనీ మరో నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది.

Read more

దేశంలో కొత్త‌గా 3,11,170 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు New Delhi: భార‌త్‌లో కొత్త‌గా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Read more

వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న కోహ్లీ

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Read more

దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం

తాజాగా 3,79,257 కేసులు – 3,645 మంది మృతి-కరోనా టెస్టులు వేగవంతం New Delhi: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు

Read more