TSPSC పరీక్షలు రీ-షెడ్యూల్..

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ కనపరుస్తున్నారు. ఇప్పటీకే అనేక నిర్ణయాలు తీసుకోగా..తాజాగా TSPSC పరీక్షలు రీ-షెడ్యూల్

Read more

తెలంగాణలో మే 10న ఇంటర్ ఫలితాలు…15న పదో తరగతి ఫలితాలు

హైదరాబాద్‌ః తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న మొదలై ఏప్రిల్

Read more

రేపు టీఎస్ ఎడ్‌‌సెట్‌ పరీక్షలు

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి ఎడ్‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలం‌గా‌ణలో 39, ఏపీ‌లోని కర్నూల్‌, విజ‌య‌వా‌డలో పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 38,091 మంది

Read more

నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు

పరీక్షలు రాస్తున్న 5,09,275 మంది విద్యార్థులు హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు వచ్చే నెల 1 వరకు నిర్వహిస్తారు.

Read more

నేటి నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు.. అరగంట ఆలస్యమైనా అనుమతి

వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అమరావతి: ఈరోజు నుండి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక

Read more

తెలంగాణలో వాయిదా పడిన 1-9వ తరగతి పరీక్షలు

పరీక్షలకు వారం ముందు షెడ్యూల్ ఏంటంటూ విమర్శలు హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఒకటి నుంచి 9వ తరగతి పరీక్షలు

Read more

మే లోపు ఎన్డీఏలో మహిళల ప్రవేశానికి నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ : నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మేలోపు విడుదల చేస్తామని రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు

Read more

ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌న్న హైకోర్టు

తెలంగాణలో పరీక్షలు వాయిదా వేయాలంటూ పిటిష‌న్.. ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తిర‌స్క‌రించిన హైకోర్టు హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Read more

ఏపీపీఎస్సీ పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు రద్దు

గ్రూప్‌-1 స‌హా అన్ని కేట‌గిరీ పోస్టుల‌కూ ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు అమరావతి: ఏపీ ప్ర‌భుత్వం పోటీ పరీక్షల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్

Read more

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు అమరావతి: ఏపీ ప్రభుత్వం బోర్డు పరీక్షల అంశంలో ఎట్టకేలకు మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీవ్ర స్పందన నేపథ్యంలో, రాష్ట్రంలో పది, ఇంటర్

Read more

బోర్డు పరీక్షలు వద్దంటూ సీఎంకు మరో లేఖ

సుప్రీంకోర్టును గౌరవించాలని హితవు అమరావతి: సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళే మరో లేఖాస్త్రం సంధించారు. ఈసారి రాష్ట్రంలో పరీక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు.

Read more