జులై 31 లోగా ఇంటర్​ ఫలితాలను వెల్లడించాలి..సుప్రీం కోర్టు

అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డులకు ఆదేశం న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు దేశ వ్యాప్తంగా 12 వ తరగతి విద్యార్థుల ఫలితాలపై ఆదేశాలు జారీ చేసింది. జులై 31

Read more

ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే 80 ల‌క్ష‌ల మందికి ముప్పు

దేశంలో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌ని ఏకైక రాష్ట్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో ప‌రీక్ష‌లు ర‌ద్దు

Read more

సీఎం వద్ద పరీక్షల తేదీలపై చర్చ జరగలేదు

అమరావతి: ఏపీ లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల తేదీలపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన

Read more

ఏపీలో జూలై 26 నుంచి టెన్త్ పరీక్షలు!

ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు జూలై 26 నుంచి జరిగే సూచనలు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

Read more

ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దు..మంత్రి సబిత

15 రోజుల్లో ఫలితాల ప్రకటన హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్

Read more

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

ఈ రోజు సాయంత్రం ప‌రీక్ష‌ల ఫ‌లితాల విధానంపై ప్ర‌క‌ట‌న‌ హైదరాబాద్: కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌

Read more

ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదు

పరీక్షలు రాయాలో, ప్రాణాలు కాపాడుకోవాలో విద్యార్థులకు తెలియడం లేదు..లోకేష్ అమరావతి: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. మానసిక

Read more

పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఇంటర్, పది పరీక్షలు

ఏపీలో వాయిదా పడిన ఇంటర్, పది పరీక్షలుకరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం అమరావతి: ఏపీ లో కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఇంటర్, పదో తరగతి పరీక్షలు

Read more

సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష వాయిదా

యూపీఎస్​సీ వెల్లడి New Delhi: సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్​సీ వాయిదా వేసింది. జూన్​ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్​ 10న జరుగుతుందని ప్రకటించింది. ముందుగా

Read more

నీట్ పీజీ పరీక్షలు వాయిదా

ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ New Delhi: కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో నీట్ పీజీ పరీక్షలను నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read more

సిబిఎస్‌ఇ పదో తరగతి పరీక్షల రద్దు

బోర్డు వెల్లడి New Delhi: కరోనా కేసుల పెరుగుదల కారణంగా సిబిఎస్‌ఇ బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించిన

Read more