ధరణి మార్గదర్శకాలని జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ః ధరణి మార్గదర్శకాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. సమస్యల పరిష్కారానికి అధికారులని ప్రభుత్వం అలానే ఆర్డిఓ లకి అధికారుల్ని బధలాయించింది. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారాల

Read more

బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం – జెపి నడ్డా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలులో జరిగిన బీజేపీ నవ సంకల్ప

Read more

ధరణి వచ్చింది.. దరిద్రం వచ్చింది – కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి

ధరణి వచ్చింది.. రైతులకు దరిద్రం వచ్చిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి. తాజాగా ధరణి రచ్చబండ కార్య క్రమంలో పాల్గొన్న కోదండ రెడ్డి..ధరణి ఫై

Read more

త్వరలో ధరణిపై సిఎం కెసిఆర్‌ సమీక్ష!

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ధరణి పోర్టల్‌పై త్వరలో కలెక్టర్లతో సమీక్షించనున్నారు. పోర్టల్‌ పనితీరు, ఆప్షన్లు, సేవల పరంగా అవసరమైన మార్పులు, చేర్పులపై చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో

Read more

‘ధరణ’ పై నేడు సిఎం కెసిఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ ధరణి, రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా

Read more

ధరణి ఆస్తుల నమోదు..ప్రభుత్వాకి హైకోర్టు ఆదేశాలు

యాప్ భద్రతకు ఏ చర్యలు తీసుకుంటారో తెలపాలన్న హైకోర్టు హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ కోసం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధరణిలో

Read more

రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ల సేవలు ఈరోజు నుండి అందుబాటులోకి వచ్చాయి. ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సేవ‌ల‌ను శంషాబాద్

Read more

‘ధరణ పోర్టల్‌’ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

మేడ్చల్‌: సిఎం కెసిఆర్‌ ‘ధరణ పోర్టల్‌’ ను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ పోర్టల్ ను వేదమంత్రోచ్ఛరణ మధ్య సిఎం ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభంతో, ఇప్పటి

Read more

ధరణి పోర్టల్‌ చిరస్థాయిగా నిలుస్తుంది..కెటిఆర్‌

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రారంభించ‌నున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ చిర‌స్థాయిగా నిలుస్తుందని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని పూర్తి పార‌ద‌ర్శ‌క

Read more

నేడు ధరణి పోర్టుల్‌ను ప్రారంభించనున్న సిఎం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మేడ్చ‌ల్ జిల్లాలోని మూడుచింత‌లప‌ల్లిలో ఈ పోర్ట‌ల్‌ను సిఎం

Read more

ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత

హైదరాబాద్‌: ధరణి ఆస్తుల నమోదుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి ఆస్తుల నమోదును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారులు వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటుండ‌టంతో

Read more