నేడు ధరణి పోర్టుల్‌ను ప్రారంభించనున్న సిఎం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మేడ్చ‌ల్ జిల్లాలోని మూడుచింత‌లప‌ల్లిలో ఈ పోర్ట‌ల్‌ను సిఎం

Read more

రాజ్ భవన్ లో గవర్నర్ తో సిఎం భేటి

కరోనా సహా ఇటీవలి పరిణామాలపై చర్చ హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర్

Read more

ప్రతి ఇంటిని రికార్డుల్లో నమోదు చేయాలి

రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించాలని మంత్రి పువ్వాడ సూచన ఖమ్మం‌: తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని అంశాలపై

Read more

శాస‌న‌స‌భ‌లో కొత్త రెవెన్యూ చట్టం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో చారిత్రాత్మ‌క‌ రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. కొత్త చట్టం వివరాలను వెల్లడించారు. ఈ చట్ట ప్రకారం తెలంగాణలోని

Read more

ప్రారంభమైన మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌భ

Read more