ముగిసిన రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ పర్యటన..ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో వెల్లడించిన సీఎంవో..!

హైదరాబాద్ః వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం విజయవంతంగా పర్యటనను ముగించుకుంది. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు,

Read more

9 ఏళ్ల పాలనలో ఏం మేలు చేశారు?.. ప్రధాని మోడీకి కెటిఆర్ ప్రశ్న

దావోస్‌లో ఓ జాతీయ చానల్ కు ఇంటర్వ్యూ హైదరాబాద్‌ః ప్రధాని మోడీ టార్గెట్ గా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే.తారక రామారావు విమర్శలు చేశారు.

Read more

ముగిసిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్..రాష్ట్రానికి రూ. 4,200 కోట్ల పెట్టుడులు హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తన 12 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

Read more

ఇక పుతిన్ తో తప్ప, ఏ రష్యా అధికారితోనూ సమావేశం కాబోము

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్ర‌సంగం దావోస్: ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో దావోస్ లో జ‌రుగుతోన్న‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్

Read more

హైద‌రాబాద్‌కు రానున్న160 ఏండ్ల నాటి స్విస్ రే కంపెనీ

స్విస్ రే బీమా సంస్థతో చర్చలు..ఆగస్టులో హైదరాబాదులో ఆఫీసు ఏర్పాటు హైదరాబాద్: తెలంగాణకు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన అజెండాగా దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్ ముమ్మరంగా

Read more

దావోస్ స‌ద‌స్సుకు హాజరు కానున్న మంత్రి కేటీఆర్

ఆస‌క్తి రేకెత్తించే వీడియోను విడుద‌ల చేసిన టీఆర్ఎస్‌ హైదరాబాద్: దావోస్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సు ఆదివారం ప్రారంభం కానుంది. ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌వ‌డం ద్వారా

Read more

యనమల సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు : బుగ్గన

సీఎం జగన్ లండన్ ఎందుకు వెళ్లారు?… అంటున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి బుగ్గన అమరావతి: సీఎం జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు

Read more

దావోస్ చేరుకున్న సీఎం జగన్

ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే ప్రధాన అజెండా న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో మే 22 నుంచి 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు

Read more

చాటుమాటుగా లండన్ ఎందుకు వెళ్లారు ? : యనమల

దావోస్ కు వెళ్లాలనుకున్నది రాష్ట్రం కోసమా? లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అమరావతి : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు పయనమైన జగన్

Read more

ఇవాళ రాత్రికి దావోస్‌ కు చేరుకోనున్న సీఎం జగన్

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి బృందం Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం తాడేప‌ల్లిలోని తన

Read more

నేటి నుండి మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటన

లండన్‌కు కేటీఆర్ అక్కడ వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో భేటీ22 నుంచి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు26న తిరిగి హైదరాబాద్‌కు.. హైదరాబాద్ :

Read more