9 ఏళ్ల పాలనలో ఏం మేలు చేశారు?.. ప్రధాని మోడీకి కెటిఆర్ ప్రశ్న

దావోస్‌లో ఓ జాతీయ చానల్ కు ఇంటర్వ్యూ హైదరాబాద్‌ః ప్రధాని మోడీ టార్గెట్ గా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే.తారక రామారావు విమర్శలు చేశారు.

Read more