భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం: మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్ : మంత్రి కెటిఆర్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్‌ కార్టింగ్‌) వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను

Read more

దళితబంధు డబ్బులు తిన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలంటూ బిజెపి నేతల డిమాండ్

దళితబంధు డబ్బులు తిన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలంటూ బిజెపి నేతల డిమాండ్ చేస్తున్నారు. గురువారం బీఆర్ఎస్ ప్లీనరీలో దళితబంధుపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన

Read more

ద‌ళిత‌బంధు ప‌థ‌కం సరికొత్త ప్ర‌యోగం: ప్ర‌కాశ్ అంబేద్క‌ర్

జ‌మ్మికుంట‌: హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌మ్మికుంట‌లో ద‌ళిత‌బంధు యూనిట్ల‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌థ‌కం ల‌బ్దిదారుల‌తో డాక్ట‌ర్ బీఆర్

Read more

అమిత్ షాపై మరోసారి కెటిఆర్ ఫైర్

సిరిసిల్లః మంత్రి కెటిఆర్‌ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్‌ మిల్‌ను మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. లబ్దిదారులను రైస్

Read more

సిఎం అధ్యక్షతన 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

హైదరాబాద్‌ః రాష్ట్ర కేబినెట్ మధ్యాహ్నం 2గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసులో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, దళిత

Read more

దళిత బంధు కోసం రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

దళిత బంధు కోసం రూ.600 కోట్లను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక సాయాన్ని

Read more

నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేస్తున్నాను

చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా… సీఎం కేసీఆర్‌నేటి నుంచి మ‌రో 10 ల‌క్ష‌ల మందికి ఆస‌రా పింఛ‌న్లు..సీఎం కేసీఆర్ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల

Read more

దళితుల పరిస్థితి దయనీయం : సీఎం కేసీఆర్

దళితబంధుపై చర్చ..సీఎం కేసీఆర్ ప్రసంగం హైదరాబాద్ : మంగళవారం దళితబంధు పథకంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. గిరిజనుల కంటే దళితులే అత్యంత తక్కువ భూమి

Read more

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి, ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం,

Read more

దళిత బంధు నిధులు రూ.500 కోట్లు విడుదల

రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ హైదరాబాద్ : హుజూరాబాద్ లో దళితబంధు అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్

Read more

ఈ నెల 16 నుంచి దళిత బంధు

దళిత బంధు కోసం 250 కోట్లు విడుదల హైదరాబాద్ : సీఎం కెసిఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య

Read more