ఈరోజు చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్న కేసీఆర్

లోక్ సభ ఎన్నకల శంఖారావాన్ని చేవెళ్ల వేదికగా బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పూరించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో

Read more

ఈరోజు వికారాబాద్‌, చేవెళ్లలో మంత్రి కెటిఆర్‌ రోడ్‌ షో

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌ షోలు,

Read more

బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం

హైదరాబాద్‌ః చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం నేడు బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

Read more

నేడు చేవెళ్లలో బిజెపి భారీ సభ..

బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే బిజెపి శ్రేణులు

Read more

అమిత్ షా చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌ః తెలంగాణ బిజెపి రేపు చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బిజెపి నాయకులు.. జనసమీకరణపై సీరియస్ గా

Read more

23 న తెలంగాణ పర్యటన రానున్న అమిత్ షా

ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా హైదరాబాద్‌ః 23 న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు ఆయన

Read more

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీభత్సం..20 కార్లు ధ్వసం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ కారు బీబత్సం సృష్టించింది. డ్రైవర్ కు సడెన్ గా ఫిట్స్ రావటంతో కారు అదుపుతప్పి ఏకంగా 20 వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ

Read more

గిఫ్ట్ ఏ స్మైల్‌..దివ్యాంగుల‌కు వాహ‌నాలు పంపిణీ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఎంజీ రంజిత్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బేగంపేట‌లో దివ్యాంగుల‌కు ట్రై మోటార్ వాహ‌నాల‌ను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో

Read more

అక్టోబర్ 18 నుంచి షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం హైదరాబాద్ : తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను

Read more

చేవెళ్లలో దారుణం..యువతి హత్య

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. గ్రామశివారులో ఓ యువతి ముఖంపై బండరాళ్లతో కొట్టి హత్యచేశారు దుండగులు. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో

Read more