బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం

హైదరాబాద్‌ః చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం నేడు బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

Read more