12వ తేదీ తర్వాతే నిర్ణయం.. రైల్వేశాఖ

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ నిలిచిపోలేదు దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతొ, దేశంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంబించిపోయింది. కాగా ఈ నెల 14న లాక్‌డౌన్‌

Read more

కరోనా పై అధికారిక యాప్‌ తీసుకువచ్చిన కేంద్రం

ఆరోగ్యసేతు యాప్‌ కు రూపకల్పన చేసిన ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ దిల్లీ: దేశలో కరోనా విజృంభిస్తుంది. ఈ వ్యాది సోకిన వారు ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితి.

Read more

విద్యుత్‌ బిల్లులు మూడు నెలలు వాయిదా?

రాష్ట్రాలను కోరనున్న కేంద్రం దిల్లీ: కరోనా నేపధ్యంలో నిన్న రుణ గ్రహీతలకు 3 నెలలు వెసులుబాటు కల్పించింది ఆర్‌బిఐ. అయితే తాజాగా దేశంలో 3 నెలల పాటు

Read more

విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించండి

జనవరి 15నుండి మార్చి 23 మధ్య 15 లక్షల మంది రాక..అందరిని 14 రోజులు క్వారంటైన్‌ లో ఉంచాలని కేంద్రం ఆదేశం దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌

Read more

భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

80 కోట్ల మందికి లబ్ది దిల్లీ: ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ విదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ వల్ల దేశంలో చాలా మంది వలస కార్మికులు,

Read more

దేశంలో 446 కరోనా పాజిటివ్‌ కేసులు

ఇప్పటివరకు 9 మరణాలు దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దీని వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.

Read more

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల అప్రమత్తం

కేంద్ర ప్రభుత్వం ఆదేశం New Delhi: దేశంలో కరోనా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అప్రమత్తం

Read more

కరోనా వ్యాప్తి..కేంద్రానికి ఆనంద్‌ మహీంద్రా సూచన

ప్రజకు నిర్వహించే కరోనా పరీక్షల సంఖ్యను పెంచడానికి ప్రైవేట్ సెక్టార్ ను భాగస్వామ్యం చేయాలి న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈసందర్భంగా ప్రముఖ

Read more

ఏజిఆర్‌ పూర్తి బకాయిలు చెల్లించండి

టెల్కోలను ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: టెలికాం సంస్థలకు కేంద్రం ఏజిఆర్‌ బకాయిల చెల్లింపు విషయంలో మరోసారి ఆల్టిమేటం జారీ చేసింది. ఈ బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు

Read more

తెలంగాణలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ అంటువాధ్యుల నియంత్రణ సంస్థ(ఎన్‌సిడిసి) ఏర్పాటుకు గానూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్‌సిడిసి బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య

Read more

కరోనా వ్యాప్తి..ఆరు రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచన న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, బీహార్,

Read more