ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ : డీఏను 3% పెంచిన కేంద్రం

ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక అందజేసింది కేంద్రం. డీఏను 3% పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో ఈ నిర్ణయం

Read more

తెలంగాణ కు కేంద్రం తీపి కబురు..పర్యాటక అభివృద్ధి కోసం రూ.300 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తీపి కబురు అందజేసింది. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300

Read more

గర్భిణులకు కరోనా టీకా.. కేంద్ర ప్రభుత్వం

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గర్భిణులు టీకా వేయించుకునేందుకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను గర్భిణులు ఏ

Read more

ఎవరుపడితే వారు యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టేందుకు నో ఛాన్స్ !

కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్‌ ఓపెన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి New Delhi: ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌, కంటెంట్‌ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ

Read more

హైదరాబాద్ లో కేంద్ర బృందం, నేడు ఎక్కడ…?

హైదరాబాద్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ బృందం పర్యటిస్తుంది. రెండో రోజు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ అంచనా వేస్తున్నారు. కేంద్ర హోం శాఖ

Read more

శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు.. కేంద్రం

హోంశాఖ అనుమతితో శ్రామిక్ రైళ్లను నడుపుతుంది న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వసల కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు నడుపుతున్న విషయం

Read more

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు

పెట్రోల్‌పై రూ.10.. డీజిల్‌పై 13.. ఎక్సైజ్‌ సుంకాలు పెంచిన కేంద్రం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజీల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచింది. లీటరు పెట్రోలుపై రూ. 10,

Read more

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా జిల్లాల విభజన

జాబితాను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్; తెలంగాణాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటిస్తూ కేంద్రం జాబితాను విడుదల చేసింది.

Read more

లాక్‌డౌన్‌ పొడగింపు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది

కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ పొడగించాలంటూ రాష్ట్రాలనుండి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ సహయ

Read more

15 నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమాన సర్వీసులు..!

దిల్లీ: ప్రస్తుతం దేశంలో అత్యవసర సేవలు మినిహా మిగతా అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. దేశంలో లాక్‌డౌన్‌ కోనసాగుతండడం ఇందుకు కారణం. కాగా ఈ నెల 14

Read more

12వ తేదీ తర్వాతే నిర్ణయం.. రైల్వేశాఖ

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ నిలిచిపోలేదు దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతొ, దేశంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంబించిపోయింది. కాగా ఈ నెల 14న లాక్‌డౌన్‌

Read more