సొరంగంలోని కార్మికులను కాపాడిన సిబ్బందికి ధన్యవాదాలుః ఆనంద్ మహీంద్రా

ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని దేశప్రజలకు ఇచ్చారని వ్యాఖ్య న్యూఢిల్లీః ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై దేశవ్యాప్తంగా సంబరం

Read more

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

కారు భద్రత విషయంలో మహీంద్రా కంపెనీ తనను మోసగించిందని కేసు ముంబయి: కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో మహీంద్రా అండ్

Read more

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్..ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

75 ఏళ్ల తర్వాత చర్చిల్ వ్యాఖ్యలకు సునాక్ సమాధానంతగిన సమాధానం ఇచ్చారు. ముంబయి : బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర

Read more

ట్విన్ టవర్స్ కూల్చివేతపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్​ టవర్స్ ను ఆదివారం నేలమట్టం చేసారు. ఈ కూల్చివేతపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దానిని

Read more

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై మాజీ సైనికాధికారుల ప్రశ్నలు

ఇప్పటి వరకు ఎంతమందికి అవకాశం కల్పించారో కాస్త చెప్పాలని ప్రశ్న న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల అగ్నివీరులకు తాను ఉద్యోగాలిస్తానంటూ చేసిన ట్వీట్‌పై తీవ్రస్థాయిలో

Read more

అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది: ఆనంద్ మహీంద్రా

ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టర్ కోరుకుంటుంది..: ఆనంద్ మహీంద్రా న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు

Read more

కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోంది : ఆనంద్‌ మహీంద్ర

ముంబయి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి భారత్‌ పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఘన

Read more

మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభంలో కెటిఆర్‌

మహీంద్ర గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌ హైదరాబాద్‌: కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో ఈ రోజు ‘మహీంద్రా’ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ వేదికగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో

Read more

లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే

వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉంది.. ఆనంద్ మహీంద్రా మంబయి: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కరోనా లాక్‌డౌన్‌ పై స్పందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కరోనా

Read more

ప్రధాని ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామిక దిగ్గజాలు

అభివృద్ధి పథంలో కీలక అడుగు.. ముంబయి: ప్రధాని నరేంద్రమోడి నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన

Read more

వైరస్ తరువాత భారత్ కు ఎంతో ప్రాముఖ్యత

చక్కటి డీల్ కుదిరిందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ ముంబయి: జియోలో ఫేస్‌ బుక్‌ పెట్టుబడి పెట్టిన నిర్ణయంపై మహీంద్రా అండ్‌ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల

Read more