కల్తీ మద్యం మృతుల సంఖ్య 39.. కల్తీ మద్యం సేవిస్తే, ప్రాణాలు కోల్పోతారుః సీఎం నితీశ్
పాట్నాః బీహార్లో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
Read more