క‌ల్తీ మ‌ద్యం మృతుల సంఖ్య 39.. క‌ల్తీ మ‌ద్యం సేవిస్తే, ప్రాణాలు కోల్పోతారుః సీఎం నితీశ్

పాట్నాః బీహార్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరుకున్న‌ది. శ‌ర‌న్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది.

Read more

అసెంబ్లీలో గందరగోళం..సహనం కోల్పోయిన సిఎం నితీశ్ కుమార్

చాప్రా కల్తీ మద్యం మృతులపై చర్చ సందర్భంగా రెచ్చిపోయిన సీఎం పాట్నాః బీహార్‌ సిఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో సహనం కోల్పోయారు. చాప్రాలో కల్తీ మద్యం తాగి

Read more

అందరినీ ఏకం చేస్తోంది హిందుత్వమే : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

దేశవాసులంతా భరతమాత బిడ్డలేనని వివరణ చత్తీస్ గఢ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ బీహార్ లోని దర్భంగా పట్టణంలో జరిగిన ఓ

Read more

ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీః నేడు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

Read more

ఛత్ పూజకు ప్రసాదం చేస్తుండగా పేలిన సిలిండర్‌.. 30 మందికి గాయాలు

పాట్నాః బీహార్ లో ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మంది ఆస్పత్రి పాలయ్యారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లోని ఒడియా గాలీలో ఉన్న ఓ

Read more

రైలు స్పీడ్ చూసి పరుగులు పెట్టిన జనాలు

బుధువారం బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పి బోల్తాపడిన ఘటన బిహార్‌లోని గయా ప్రాంతంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎటువంటి

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది కూలీలు దుర్మరణం

భోపాల్ : మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా..

Read more

ఇకపై బిజెపితో పొత్తుపెట్టుకోవడం, కలిసి పనిచేయడం జరగదుః సీఎం నితీశ్‌

పాట్నాః బీహార్ సిఎం నితీశ్‌ కుమార్‌ బిజెపిపై విమర్శలు గుప్పించారు. మరోసారి బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే

Read more

బీహార్‌లో పాల‌న గాడిద‌ప్పిందిః ప్ర‌శాంత్ కిశోర్

రాష్ట్రంలో నితీశ్‌ ఎవ్వ‌రి మాటా విన‌ర‌ని విమ‌ర్శ‌ పాట్నాః ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ బీహార్‌ సిఎం నితీశ్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే సార్వ‌త్రిక

Read more

అమిత్‌ షాలో కంగారు మొదలైంది..అటూ ఇటూ పరుగులు తీస్తున్నారుః లాలూ ప్రసాద్

న్యూఢిల్లీః బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కలిసి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని ఆదివారం ఆమె నివాసంలో కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ

Read more

పనితీరు బాగాలేదని ఐదుగురు పోలీసు అధికారులను లాకప్ లో ఉంచిన ఎస్పీ

సాధారణంగా కింద స్థాయి అధికారులు సరిగా పనిచేయకపోతే హెచ్చరించడం ..కొన్ని రోజుల పాటు విధుల నుండి తొలగించడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ ఎస్పీ మాత్రం తన

Read more