నా ఊపిరి ఉన్నంత వరకు మళ్లీ బిజెపితో కలిసి వెళ్లనుః సీఎం నితీశ్ కుమార్

బిజెపి నాయకత్వం అహంకార పూరితంగా ఉందని విమర్శ పాట్నాః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు బిజెపితో మళ్లీ

Read more

‘వందే భారత్’పై మరో దాడి.. ఈసారి ఎక్కడంటే ..

‘వందే భారత్’ రైలు ఫై మరోసారి రాళ్ల దాడి జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే

Read more

కెసిఆర్ సభ నిర్వహిస్తున్న సంగతి నాకు తెలియదు: నితీశ్ కుమార్

ఆహ్వానం అందుకున్న నేతలంతా వెళ్లారన్ననితీశ్ పాట్నాః ఖమ్మంలో సిఎం కెసిఆర్‌ నిర్వహించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర

Read more

బుద్ధగయలో దలైలామా.. చైనా మహిళా కోసం భద్రతా బలగాల వేట

ఆయనకు చైనా మహిళ హాని తలపెడుతుందన్న అనుమానం..సదరు మహిళ ఊహాచిత్రం విడుదల బుద్ధగయః బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఓ చైనా మహిళ హాని తలపెట్టే అవకాశం

Read more

బీహార్‌లో నలుగురు విదేశీయులకు కోవిడ్ పాజిటివ్

గయ ఎయిర్ పోర్ట్ లో అప్రమత్తం పాట్నాః మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది. ఆదివారం దేశవ్యాప్తంగా 196 కొత్త కేసులు వెలుగు చూశాయి. రికవరీ రేటు

Read more

పరిస్థితి బాగోలేదు.. మా పిల్లల్ని విదేశాల్లోనే స్థిరపడమన్నా: ఆర్జేడీ సీనియర్ నేత సిద్దిఖీ

వీలైతే అక్కడే పౌరసత్వం తీసుకోవడానికి యత్నించాలని చెప్పానన్న సిద్దిఖీ న్యూఢిల్లీః ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలు

Read more

ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన బ్రిడ్జి

2017లోనే పూర్తయినా యాక్సెస్ రోడ్డు లేక ప్రారంభానికి నోచుకోని వంతెన పాట్నాః బీహార్‌లోని బెగుసరాయ్‌లో 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది.

Read more

బీహార్‌ కల్లీ మద్యం..70కి చేరిన మృతుల సంఖ్య

పాట్నాః బీహార్‌ రాష్ట్రం సరాన్‌ జిల్లాలో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఐదు రోజుల క్రితం మొదలైన మరణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

Read more

కల్తీ మద్యం తాగి మరణించిన వారికి పరిహారం ఇవ్వం సీఎం నితీష్ కుమార్

పాట్నాః బిహార్‌లో క‌ల్తీ మ‌ద్యం సేవించి చ‌ప్రా, స‌ర‌న్ జిల్లాల్లో 50 మందికి పైగా మ‌ర‌ణించిన నేప‌ధ్యంలో మృతుల‌కు ఎలాంటి ప‌రిహారం అందిచ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. మాట్లాడుతూ

Read more

బీహార్ లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు దుర్మరణం

కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్ రాష్ట్రం సివ‌న్ జిల్లాలోని భ‌గ‌వాన్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది. చ‌ప్రా జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం

Read more

క‌ల్తీ మ‌ద్యం మృతుల సంఖ్య 39.. క‌ల్తీ మ‌ద్యం సేవిస్తే, ప్రాణాలు కోల్పోతారుః సీఎం నితీశ్

పాట్నాః బీహార్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరుకున్న‌ది. శ‌ర‌న్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది.

Read more