ఎన్నికల్లో వచ్చే తీర్పు, ఫలితం ఏ ఒక్క వ్యక్తికో చెందకూడదుః జైరాం రమేశ్

రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర సానుకూల ఫలితాలు ఇచ్చిందన్న జైరాం రమేశ్ న్యూఢిల్లీః ఎన్నికల్లో గెలవడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని, వ్యవస్థలో ఎన్నికలు అనేవి ఒకరిద్దరి మధ్య

Read more

హిమాచ‌ల్‌లో కాంగ్రెస్ విజ‌యం పై స్పందించిన ఖర్గే

రాహుల్ జోడో యాత్ర ప్ర‌భావంతోనే హిమాచ‌ల్ కాంగ్రెస్ ఘ‌న విజ‌యం.. మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీః హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. 68 స్దానాలు

Read more

గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేసిన రాహుల్, గెహ్లాట్, పైలట్

రాజస్థాన్ లో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర న్యూఢిల్లీః రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది.

Read more

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు రాహుల్‌ గాంధీ దూరం..!

రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరన్నదానిపై ఉత్కంఠ న్యూఢిల్లీః ఈ సారి జరగబోయే శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌తోపాటు పలువురు

Read more

రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో కంప్యూటర్ బాబా

మహూడియాలో కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ పాదయాత్ర న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈరోజు నుండి ఆయన

Read more

భారత్ జోడో యాత్ర.. రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీః రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎంపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.

Read more

మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించిన భారత్‌ జోడో యాత్ర : రాహుల్

న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. బుధవారం మధ్యప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండ్రోజుల విరామం తర్వాత.. బుధవారం ఉదయం నుంచి బుర్హాన్‌పూర్‌

Read more

ఇండోర్‌లో భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు లేఖ

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్ చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రాణహానికి సంబంధించి బెదిరింపులు వచ్చాయి. బాంబులతో చంపేస్తామంటూ

Read more

రాహుల్‌ గాంధీ పాదయాత్ర పాల్గొన్న పూజాభట్‌

తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర హైదరాబాద్‌ః తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బోయిన్ పల్లి

Read more

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

హైదరాబాద్‌ః భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులతో కలిసి నడక సాగిస్తున్నారు.

Read more

టిఆర్ఎస్‭తో పొత్తు ఉండదుః రాహుల్ గాంధీ

హైదరాబాద్ః బిజెపి, టిఆర్‌ఎస్‌లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. అందుకే యువకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళిక బద్ధంగా

Read more