పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాంః సిఎం జగన్‌

తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంటింటికీ రూ.2,500.. జగన్ అమరావతిః మిగ్జామ్ తుపాను కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ నేడు పర్యటించారు.

Read more

మరో మూడు నెలల్లో ప్రజల కష్టాలు తొలగిపోతాయిః చంద్రబాబు హామీ

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన అమరావతిః టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ

Read more

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్యః చంద్రబాబు

అమరావతిః బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్‌

Read more

ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై నారా లోకేశ్ ఆగ్రహం

విగ్రహం కూల్చిన వాళ్లతోనే పెట్టిస్తాం.. లోకేశ్ అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి భయంతోనే

Read more

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

పట్టా విరిగిన సమాచారం ఇచ్చి ప్రమాదం తప్పించిన ఓ చేనేత కార్మికుడు చీరాలః ఏపిలోని బాపట్ల జిల్లాలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల

Read more

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తుల మృతి చెందగా , మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేమూరు మండలం జంపని

Read more

జగనన్న విద్యాదీవెన నగదు పంపిణీ

బాపట్లః సిఎం జగన్‌ నేడు బాపట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీని బటన్‌ నొక్కి పంపిణీ చేశారు. బాపట్ల

Read more

పవన్ సభకు అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది – నాదెండ్ల మనోహర్

పవన్ కళ్యాణ్ ఈరోజు పర్చూరులో చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

Read more

ఏపీలో మరో వాలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలను

Read more

అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల సాయం

అమరావతి : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే

Read more

ఎదురుకాల్పుల్లో బాపట్ల జవాను వీరమరణం

రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందాడు.

Read more