నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన

తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఇవ్వాలి.. చంద్రబాబు అమరావతిః టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు బాపట్ల జిల్లాలో

Read more

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాంః సిఎం జగన్‌

తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంటింటికీ రూ.2,500.. జగన్ అమరావతిః మిగ్జామ్ తుపాను కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ నేడు పర్యటించారు.

Read more

మరో మూడు నెలల్లో ప్రజల కష్టాలు తొలగిపోతాయిః చంద్రబాబు హామీ

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన అమరావతిః టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ

Read more

వరద బాధితులకు నిత్యావసరాలు సీఎం స్టాలిన్‌ పంపిణీ

చెన్నైః మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ

Read more

చెన్నై వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల వాయుసేన ఆహారం అందజేత

చెన్నై: మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి

Read more

తూఫాన్ ఎఫెక్ట్ ..శ్రీశైలం ప్రయాణాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు

మిగ్‌జాం తూఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షలు పడుతున్నాయి. అనేక రహదారులు తెగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూఫాన్

Read more

ముంచుకొస్తున్న ‘మిచౌంగ్‌’ తుఫాన్‌..

ఏపీ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పాపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు ,

Read more