టిడిపి హయాంలో డేటా చోరీ జరిగిందిః మంత్రి రోజా

చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదు అమరావతిః టిడిపి ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా అన్నారు. డేటా దొంగ చంద్రబాబు

Read more

టిడిపి సేవామిత్ర యాప్ ను దుర్వినియోగం చేశారుః భూమన కరుణాకర్ రెడ్డి

మధ్యంతర నివేదికను సభ ముందుంచిన కమిటీ అమరావతిః గత టిడిపి ప్రభుత్వం విపక్ష సభ్యులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు

Read more

అసెంబ్లీ సమావేశాలు..విష జ్వరాల కట్టడికి పటిష్ఠ చర్యలను తీసుకున్నామన్న రజని

శాసనసభలో ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా ఏడు బిల్లులను ఏపీ

Read more

గత మూడేళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగుల పడ్డాయిః సిఎం జగన్‌

పారిశ్రామికాభివృద్ధిపై చర్చ..సీఎం జగన్ ప్రసంగం అమరావతిః ఏపి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత మూడేళ్లలో అభివృద్ధి దిశగా

Read more

ఏపీ అసెంబ్లీ నుంచి మూడోరోజూ టిడిపి సభ్యుల సస్పెన్షన్‌

అమరావతిః మూడో రోజు కూడు ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ కొనసాగు తుంది. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాల మూడోరోజూ తమకు చర్చకు అవకాశమివ్వాలని

Read more

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక

అమరావతిః ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు అసెంబ్లీ మూడోరోజు సమావేశం ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా

Read more

సమస్యలపై చర్చించే దమ్ము ధైర్యం టీడీపీ సభ్యులకు లేదు – కాకాని గోవర్ధన్

అసెంబ్లీలో సమస్యలపై చర్చించే దమ్ము ధైర్యం టీడీపీ సభ్యులకు లేదన్నారు వైస్సార్సీపీ నేత కాకాని గోవర్ధన్. అసెంబ్లీ లో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల కాకాని

Read more

పోలవరంపై ఏపీ అసెంబ్లీలో రగడ

పోలవరంపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో మూడో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు పరిహారంపై

Read more

అసెంబ్లీలో పోలవరం పై చర్చ..రూ. 10 లక్షలు ఇస్తామని జీవో విడుదల చేశామన్న జగన్

పునరావాసం పూర్తయిన తర్వాత పరిహారాన్ని బదిలీ చేస్తామని వ్యాఖ్య అమరావతిః ఏపి అసెంబ్లీలో పోలవరం అంశంపై సభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. పోలవరం బాధితులకు

Read more

ఎడ్ల బండి కాడెను మోసుకుంటూ టిడిపి నేతల నిరసన ర్యాలీ

టిడిపి సిద్ధం చేసుకున్న ఎండ్లబండ్లను తీసుకెళ్లిన పోలీసులు అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నేడు రైతు సమస్యలపై నిరసన చేపట్టాలని టీడీపీ

Read more

అసెంబ్లీ నుంచి రెండో రోజు టిడిపి సభ్యుల సస్పెన్షన్

వెల్ లోకి దూసుకెళ్లి స్పీకర్ ను చుట్టుముట్టిన వైనం అమరావతిః ఏపి శాసనసభ నుండి వరుసగా రెండో రోజూ టిడిపి సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌

Read more