ఏపీ అసెంబ్లీ నుంచి మూడోరోజూ టిడిపి సభ్యుల సస్పెన్షన్
అమరావతిః మూడో రోజు కూడు ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగు తుంది. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాల మూడోరోజూ తమకు చర్చకు అవకాశమివ్వాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. రైతుల సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని, రైతు ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను ముట్టడించారు. మరోవైపు చంద్రబాబు 420 అంటూ మరోవైపు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తారాలు జరుగకుండా ఆటంకం కలుగుతుండడంతో సభ్యుల సస్పెన్షన్కు రాష్ట్రవ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిఫార్సు చేయడంతో ఈ మేరకు సభా అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెన్షన్ చేశారు.
మరోవైపు చంద్రబాబు 420 అంటూ మరోవైపు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తారాలు జరుగకుండా ఆటంకం కలుగుతుండడంతో సభ్యుల సస్పెన్షన్కు రాష్ట్రవ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిఫార్సు చేయడంతో ఈ మేరకు సభా అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెన్షన్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/