ఏప్రిల్ 25న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆల‌యం

డెహ్రాడూన్‌: జ్యోతిర్లింగ క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ తెలిపారు. చార్‌థామ్

Read more

వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

పాలకుర్తి సోమేశ్వరునికి మంత్రి ఎర్రబెల్లి మహాభిషేకం వేములవాడః ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ రాజన్నకు దేవాదాయ

Read more

పరమ పవిత్రం: శివరాత్రి పర్వదినం

ఆధ్యాత్మికం మాఘమాసం బహుళ చతుర్దశినాడు మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.. శివునికి చతుర్థి తిధి పూజలు అత్యంత ప్రీతికరం.. శ్రీ మహా

Read more

కీసర గుట్ట రేపటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్‌: కీసర గుట్టలో రేపటి నుండి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 వ తేదీ నుండి 21 వరకు జరుగనున్న ఈ

Read more

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదలః టిటిడి

ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సేవలకు టికెట్లు తిరుమలః ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు(బుధవారం) రిలీజ్‌ చేయనున్నట్టు

Read more

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు

రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగియనున్న సేవలు తిరుమలః తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందులో

Read more

బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

బాసరలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు నిర్మల్‌: వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా బాసర ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ

Read more

నేడు శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల

సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అంగప్రదక్షిణకు అనుమతి తిరుమలః ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)

Read more

కేదార్‌నాథ్‌ ఆలయంను కప్పేసిన మంచు దుప్పటి

న్యూఢిల్లీః ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్‌నాథ్‌, గంగోత్రి ఆలయాలను మంచుదుప్పటి

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో

Read more

అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం

మొదటి స్థానంలో వారణాసి తిరుమలః ఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో

Read more