కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు…

పార్టీ ముఖ్యనేతలతో నారా భువనేశ్వరి మాటామంతి కుప్పం: కుప్పం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సతీమణి

Read more

యూపీ కౌంటింగ్ : 202 మార్కును దాటి బీజేపీ రికార్డు

రెండోసారి అధికార పీఠం వైపు అడుగులు ఉత్తరప్రదేశ్‌లో 18వ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో తాజా సమాచారం ప్రకారం అధికార బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని

Read more

యుపి లో బీజేపీ తిరుగులేని ఆధిక్యం

5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తాజా సమాచారం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్ , పంజాబ్, గోవా

Read more

పంజాబ్ లో ‘ఆప్’కు స్పష్టమైన మెజార్టీ

రెండో స్థానంలో కాంగ్రెస్ పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపులో ఆప్ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేస్తోంది. ఫలితాలు ఇంకా వెలువడాల్సిన ఉండగానే ఆప్

Read more

యూపీలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

ఓటు వేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ లో భాగంగా, గురువారం పూర్వాంచల్‌ ప్రాంతంలోని 57 స్థానాల్లో ఆరో దశ పోలింగ్‌ జరుగుతూఉంది.

Read more

ఓటు వేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ దంపతులు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం కాస్త పెరిగింది. ఇదిలావుండగా , పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ

Read more

సోనూ సూద్ ను అడ్డుకున్న అధికారులు: కారు సీజ్

నటుడు సోనూ సూద్‌ మొగా జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఆయన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ టికెట్‌పై మోగా నుంచి పోటీ

Read more

యూపీలో 35.8 % ; పంజాబ్‌లో మందకొడిగా పోలింగ్

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్‌ నమోదు అయింది. పంజాబ్‌లో ఉదయం 11

Read more

పంజాబ్ లో ఓటేసిన అవిభక్త కవలలు

పోలింగ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పంజాబ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఇదిలా ఉండగా, రాష్ట్రానికి చెందిన కంజాయిన్డ్ ట్విన్స్ సోహన, మోహన తొలిసారి తమ

Read more

సోనూసూద్‌ సోదరి మాళవికకు హర్భజన్‌ మద్దతు

వీడియో పోస్ట్ వైరల్ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సినీ నటుడు సోనూసూద్‌ సోదరి మాళవికకు మద్దతుగా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ వీడియో పోస్ట్‌

Read more

ఓటర్లను ఉద్దేశించి ప్రధాని ట్వీట్

అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు New Delhi: పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అధిక

Read more