ఓటు వేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ దంపతులు

Navjot Singh Sidhu couple voting
Navjot Singh Sidhu couple voting

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం కాస్త పెరిగింది. ఇదిలావుండగా , పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/