పంజాబ్ లో ఓటేసిన అవిభక్త కవలలు

పోలింగ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు

Conjoined Twins voted for the first time
Conjoined Twins voted for the first time

పంజాబ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఇదిలా ఉండగా, రాష్ట్రానికి చెందిన కంజాయిన్డ్ ట్విన్స్ సోహన, మోహన తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్ అమృత్‌సర్‌లో ఈ ట్విన్స్ సోధరులు తమ ఓటు వేశారు. ఇందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

‘చెలి’-(మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/