పంజాబ్ లో ఓటేసిన అవిభక్త కవలలు
పోలింగ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు
పంజాబ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఇదిలా ఉండగా, రాష్ట్రానికి చెందిన కంజాయిన్డ్ ట్విన్స్ సోహన, మోహన తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్ అమృత్సర్లో ఈ ట్విన్స్ సోధరులు తమ ఓటు వేశారు. ఇందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
‘చెలి’-(మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/