సిఎం జగన్‌కు కన్నా లేఖ

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సూచన అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో లాక్‌డౌన్‌ కారణంగా

Read more

మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సిఎం

మత్స్యకారుల అకౌంట్లలో రూ. 10 వేల చొప్పున జమ అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు

Read more

పంట అమ్మకానికి నిబంధనలు అడ్డొస్తున్నాయా?

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అమరావతి: ఏపి సర్కారుపై టిడిపి అధనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపిలో మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి

Read more

తన అహంకారమే తన పతనానికి దారి తీస్తుంది

తెలంగాణ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పై మండిపడ్డాడు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వడం వల్లే కెసిఆర్‌ సిఎం అయ్యారని

Read more

ధోని, కోహ్లీలపై సంచలన వ్యాఖ్యలు

ముంబయి: తన కుమారుడిని భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, ప్రస్తుతం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలు వెన్నుపోటు పొడిచారని యోగ్‌ రాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు

ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు అమరావతి: వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను

Read more

ఏపిలో మరో 60 కరోనా కేసులు

1,777కు చేరిన భాధితుల సంఖ్య అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. గత నాలుగు రోజులుగా వరుసగా 60కిపైగా కేసులునమోదు అవుతూ వస్తున్నాయి. నేడు

Read more

మత్స్యకార భరోసా ఇస్తున్నందుకు ధన్యవాదాలు

సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు ఆర్ధిక సాయం ఇస్తుండడంపై రాష్ట్ర సిపిఐ ప్రధాన

Read more

రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన

రైళ్లలో తమ సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్‌ రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం బీహర్‌ చత్తీష్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలనుంచి సుమారు 400 మంది వలస కూలీలు

Read more

వైరస్‌తో ప్రజలు కలిసి బతకాల్సిందే !

ఇది రేపో.. ఎల్లుండో వెళ్లి పోయే సమస్య కాదు హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలు కరోనాతో కలిసి బతకాల్సిందేనని అన్నారు. దేశంలో కరోనా కారణంగా

Read more

కెసిఆర్‌ అందరికి మంచి చెప్పి వెళ్లినట్లుగా ఉంది

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రసంగాన్ని చూసి సిని నిర్మాత , నటుడు బండ్ల గణేష్‌ స్పందించాడు. కెసిఆర్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు పలు విషయాల

Read more