ఖమ్మం జిల్లాలో అప్రమత్తమైన అధికారులు

ఖమ్మం: ఏపిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి-తెలంగాణ సరిహద్దు ప్రాంతమయిన ఖమ్మం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టుల వద్ద భారీ

Read more

అమ్మఒడి డబ్బులు నాన్న గొంతుతడికి ఖర్చవుతున్నాయి

ఏపి టిడిపి ఎంపి కేశినేని నాని అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 40 రోజులుగా మద్యం ప్రియులు మద్యనికి దూరంగా ఉన్నారు. కేంద్రం

Read more

ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో భారత కెప్టెన్లు ముందుంటారు

కరాచీ: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ ప్రశంశల జల్లు కురిపించాడు.

Read more

మద్యం నిల్వలపై ఆరా తీస్తున్న ఎక్సైజ్‌ శాఖ

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం నిల్వలపై ఎక్సైజ్‌ శాఖ వివరాలు సేకరిస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్‌ స్టేషన్‌ల ఇంఛార్జీలకు అబ్కారీ శాఖ కమీషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర

Read more

జనాలకు ప్రాణం కంటే మందే ముఖ్యమా?

న్యూఢిల్లీ: దేశంలో నిన్నటి నుండి మద్యం దుకాణాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులు వైన్‌ షాపులు తెరవగానే మాస్కులు లేకుండా, సామాజిక

Read more

అజాగ్రత్తగా ఉంటే పరిస్థితి మన చేతుల్లో ఉండదు

అమరావతి: కేంద్రం ఇచ్చిన సడలింపులతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలొ మద్యం దుకాణాలు తెరవవద్దు అంటూ పలుచోట్ల మహిళలు ఆందోళనలు చేశారని

Read more

నా బయోపిక్‌లో ఆ హీరో అయితే బాగుంటుంది

కరాచీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలు క్రీడా కారుల బయోపిక్‌లు తెరకెక్కి ప్రదర్శితమయ్యాయి. మరికొన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్‌

Read more

నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం అన్వేషణ

నాగర్‌కర్నూల్‌: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం బోరు పాయింట్లను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల బృందం పర్యటించారు. ఈ నేపథ్యంలో యురేనియం తవ్వకాల వ్యతిరేక సంఘం

Read more

కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు

వైయస్‌ఆర్‌సిపి నేత విజయసాయిరెడ్డి అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్‌ఆర్‌సిపి నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ హెరిటేజ్‌ సంస్థలో పనిచేస్తున్న నలుగురికి కరోనా

Read more

మళ్లీ గడ్డిఅన్నారంలో పండ్ల విక్రయాలు

హైదారాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో గడ్డి అన్నారంలోని పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కోహెడ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే నిన్న గాలివాన సృష్టించిన

Read more

కరోనాపై పోరుకు భారత మహిళల హాకీ జట్టు విరాళం

ఢిల్లీలోని ఓ స్వచ్చంద సంస్థకు విరాళం అందజేత న్యూఢిల్లీ: కరోనా పై పోరుకు భారత మహిళల హాకీ జట్టు సహయం అందించింది. ఢిల్లీలోని ఓ స్వచ్చంద సంస్థకు

Read more